AP: పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత చేనేత, జౌళి.. ఎస్.సవిత
విజయవాడ : (AP) రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (S. Savitha) తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తున్న సేవలు అద్వితీయమని కొనియాడారు. 2025 26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఆ బోర్డు అధికారులను మంత్రి అభినందించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ … Continue reading AP: పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత చేనేత, జౌళి.. ఎస్.సవిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed