Kutami Govt : కూటమి పాలనలో ఏపీ అప్పుల రాష్ట్రంగా మారింది – బొత్స
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎం.ఎల్.సి. బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న ఏపీ, ప్రస్తుత కూటమి పాలనలో త్వరితగతిన అప్పుల రాష్ట్రంగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 18 నెలల స్వల్ప వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేయడం రాష్ట్ర ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన … Continue reading Kutami Govt : కూటమి పాలనలో ఏపీ అప్పుల రాష్ట్రంగా మారింది – బొత్స
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed