AP Govt: మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు
కిడ్నీ సమస్యను వ్యక్తిగత ఆరోగ్య సమస్యగా మాత్రమే చూడకూడదు. ఇది ఆ కుటుంబం మొత్తం ఆర్థిక పరిస్థితిని ఊడగట్టే సమస్యగా మారుతుంది. డయాలసిస్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం, ప్రైవేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేయడం మధ్యతరగతి, పేద కుటుంబాలకు భయానక భారం. Read Also: Coffee: ఉదయం మంచిది, సాయంత్రం కాదు మారుమూల ప్రాంతాల్లో డయాలసిస్ సేవలు రోగి దగ్గరేఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) రాష్ట్రంలోని సెకండరీ ప్రభుత్వ ఆసుపత్రుల … Continue reading AP Govt: మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed