AP Govt: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘ఛాయ్ రస్తా’ పథకం
AP Govt: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ‘ఛాయ్ రస్తా’ పథకం కింద టీ దుకాణాల ఏర్పాటు చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల(DWCRA Women)కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. Read Also: AP: మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఈ పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఇప్పటికే ఒక టీ దుకాణం ప్రారంభమై ఉండగా, మరో … Continue reading AP Govt: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ‘ఛాయ్ రస్తా’ పథకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed