Latest News: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇటీవల కార్మికుల పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 8 గంటల బదులు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నూతన నియమం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె ప్రభుత్వం (AP Govt) … Continue reading Latest News: AP Govt: పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన AP ప్రభుత్వం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed