AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు రేపు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం, 2.30కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. Read Also: Maha Lodda Waterfalls: ఆంధ్రా ఊటీగా మన్యం జిల్లా: మంత్రి … Continue reading AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన