AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ
ఆంధ్రప్రదేశ్(AP)లో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పూర్తి స్థాయి విచారణ కోసం వారిని కస్టడీకి అప్పగించాలని తంబళ్లపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగగా, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు ఎక్సైజ్ కస్టడీకి అనుమతించింది. Read also: YS Jagan: క్రిస్మస్ … Continue reading AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed