News Telugu: AP EHS Scheme: ఈహెచ్‌ఎస్‌ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన ఈహెచ్‌ఎస్‌ (Employees Health Scheme) పథకం సజావుగా నడవక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఆరోగ్య సేవల అమలులో ఏర్పడిన లోపాలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ప్రభుత్వం ముందు నివేదికను సమర్పించాల్సి ఉంది. Read also: Amaravati: అమరావతిలో 15 … Continue reading News Telugu: AP EHS Scheme: ఈహెచ్‌ఎస్‌ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు