AP: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ద్వాదశి ప్రదక్షిణలు

AP: ఇంద్రకీలాద్రి (Indrakeeladri) శ్రీ దుర్గా ఈ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో రాత్రి 7 గంటలకు ద్వాదశి ప్రదక్షిణలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ఈవో రామచంద్ర సీనా నాయక్ దంపతులు పాలకమండలి సభ్యులు శ్రీ ఆవారు శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి, శ్రీమతి సరోజిని పద్మశేఖర్, మరియు శ్రీమతి సరిత తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ఇఓ మాట్లాడుతూ … Continue reading AP: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ద్వాదశి ప్రదక్షిణలు