AP: శ్రీశైలంలో దర్శన క్యూలపై భక్తుల అసహనం

శ్రీశైలంలో శివభక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో పాటు, మండుతున్న ఎండలో తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. సరైన ఏర్పాట్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆలయ ప్రాంగణంలో భక్తులు నినాదాలు చేశారు. దర్శనానికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. Read also: Mahashivaratri2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ Devotees express dissatisfaction over darshan queues at … Continue reading AP: శ్రీశైలంలో దర్శన క్యూలపై భక్తుల అసహనం