AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి
ఆంధ్రప్రదేశ్లోని (AP Crime) కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మధుశేఖర్ కార్యాలయ బాత్రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. Read Also: ACB Raids: ఏపీలో పలుచోట్ల ACB సోదాలు ఆత్మహత్యయత్నం పాల్పడటం పై పలు అనుమానాలు బాదితుడి బంధవులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గోస్పాడు మండలం జిల్లెల్ల … Continue reading AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed