AP Crime: రైలు ప్రమాద ఘటన.. మృతుడు విజయవాడ వాసి

ఆంధ్రప్రదేశ్ (AP Crime) లోని, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు బోగీలు కాలిపోగా.. ఒకరు సజీవ దహనం అయ్యారు. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్‌ సుందర్‌ (70)గా గుర్తించారు. మృతుడి బ్యాగులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. Read Also: YCP: చంద్రబాబును దింపి గద్దెనెక్కేందుకు లోకేశ్ ఆరాటం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా రైల్వే పోలీసులు చంద్రశేఖర్‌ … Continue reading AP Crime: రైలు ప్రమాద ఘటన.. మృతుడు విజయవాడ వాసి