AP: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాను కోరిన CM
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కీలక స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మొత్తం ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తూ కేంద్ర సహకారం కోరారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా … Continue reading AP: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్షాను కోరిన CM
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed