AP: తిరుమల లడ్డూలో రసాయనాలు కలిపారు.. సీఎం చంద్రబాబు
(AP) తిరుమల లడ్డూలో రసాయనాలు కలిపారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్రంగా స్పందించారు. సీబీఐ చార్జ్షీట్లో ఈ విషయం ఉందని, ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది వేంకటేశ్వరస్వామిపై దాడిగా అభివర్ణించిన చంద్రబాబు, దొంగతనం చేసిన వారిని సమర్థించడం సరికాదని, తప్పు చేసిన వారికి దేవుడు శిక్ష విధిస్తాడని హెచ్చరించారు. దేవుడి పవిత్రతను కాపాడగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. Read Also: AP: జగన్ తప్పులు … Continue reading AP: తిరుమల లడ్డూలో రసాయనాలు కలిపారు.. సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed