AP:యువగళం 3 ఏళ్లు.. ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు.

AP:మంత్రి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై మూడు ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం వేదికగా ఒక ప్రత్యేక స్మారక గీతాన్ని విడుదల చేశారు. ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో యువత పాత్రను మార్చివేసిందని ఆయన కొనియాడారు. Read Also: Ambati Rambabu : అంబటి వ్యాఖ్యల పై తిరుపతి లో పిర్యాదులు కార్యకర్తలకు భరోసా: షణ్ముఖ రెడ్డి నియామకంపై చర్చ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు … Continue reading AP:యువగళం 3 ఏళ్లు.. ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు.