Latest News: AP: మంత్రుల పని తీరు పై చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు, కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడం సీఎం ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే శాఖాధిపతుల సమావేశంలో కూడా కొందరు మంత్రుల పనితీరు సరైన స్థాయిలో లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేబినెట్ వేళ మరింత కఠినంగా స్పందించారు. Read also: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..! మంత్రులకు … Continue reading Latest News: AP: మంత్రుల పని తీరు పై చంద్రబాబు సీరియస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed