AP: ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు
గుర్తేడు తాశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్ గుర్తేడు(చింతూరు) : పోలవరం జిల్లా గుర్తేడు మండలాన్ని గురువారం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ దినేష్కుమార్, రంప చోడవరం యంయల్ఎ మిరియాల శిరీషాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. (AP) గుర్తేడులో ఉన్న ప్రభుత్వ భవనంలో తాత్కలిక తాశీల్దార్ కార్యాలయం, తాత్కలిక మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2025 అక్టోబర్ లోనే వై రామవరం మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. వై రామవరం … Continue reading AP: ఆదివాసీల దశాబ్దాల కలను సాకారం చేసిన చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed