AP: టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

(AP) ఏపీలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) శాంతిభద్రతల పరిరక్షణకు కోసం స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. Read Also: Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై స్పందించిన చంద్రబాబు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై ఆరా తీసిన సీఎం, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు … Continue reading AP: టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం