AP Budget: వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

AP Budget: గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, అన్ని శాఖల్లో భారీగా బకాయిలను పేరుకుపోయేలా చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. Read Also: ITDA: చింతూరు ఐటిడిఎ ముట్టడి అధిక వడ్డీ రుణాలపై భారం తగ్గింపు అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాల భారాన్ని తగ్గించేందుకు బ్యాంకర్లతో చర్చలు … Continue reading AP Budget: వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!