AP Budget 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తాజా బడ్జెట్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం టికెట్ సబ్సిడీని పొందుతున్న దివ్యాంగులకు, ఇకపై పూర్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: Andhra Pradesh: బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు ‘ఇంద్ర ధనస్సు’ పథకం ప్రారంభం ‘ఇంద్ర ధనస్సు’(Indra Dhanussu Scheme) పేరుతో ఈ సరికొత్త పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు … Continue reading AP Budget 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed