AP Bird flu: కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు
AP Bird flu: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండల పరిధిలోని RKVB పేట ఇందిరా కాలనీలో గత నాలుగు రోజులుగా కోళ్లు వరుసగా మరణిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అప్రమత్తమైంది. Read Also: Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్ వైద్యాధికారుల పర్యవేక్షణ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (DMHO) సుధారాణి సోమవారం స్వయంగా కోళ్లఫారం ప్రాంతాన్ని సందర్శించారు. కోళ్ల మరణాలకు గల … Continue reading AP Bird flu: కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed