AP: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో భవిష్యత్ తరాల భద్రత, అభివృద్ధి దృష్ట్యా కీలక నిర్ణయాలను వెల్లడించారు.16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారం, శాంతిభద్రతలపై కూడా చర్చించారు.గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని … Continue reading AP: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు