News Telugu: AP: పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం: లోకేశ్‌ చెప్పిన మూడు రీజన్స్!

విశాఖపట్నంలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల కోసం అత్యంత అనుకూల రాష్ట్రంగా అభివర్ణించారు. పెట్టుబడిదారులు ఏపీపై నమ్మకం ఉంచి ముందుకు రావడానికి మూడు కీలక అంశాలు కారణమని ఆయన వివరించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. లోకేశ్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ఈ సమయంలో పెట్టుబడులకు సరైన వాతావరణం … Continue reading News Telugu: AP: పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం: లోకేశ్‌ చెప్పిన మూడు రీజన్స్!