News Telugu: AP: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (paritala sunitha) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, గత పాలన కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. జగన్ హయాంలో అభివృద్ధి కంటే గందరగోళమే ఎక్కువగా కనిపించిందని వ్యాఖ్యానించారు. Read also: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ … Continue reading News Telugu: AP: జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత