AP: రాములవారికి 2కోట్లు విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని నంద్యాల జిల్లా జలదుర్గ గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా ఇచ్చారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి రిజిస్ట్రేషన్ చేయించారు. పిల్లలు లేని ఈ దంపతుల దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. Read Also: చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇతరులకు ఆదర్శం ఈ రోజుల్లో ఒక్క రూపాయి దానం చేయాలన్నా ఆలోచించేవారి మధ్య, … Continue reading AP: రాములవారికి 2కోట్లు విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు