AP: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని కుప్పనపూడి శివారులో అనుమానాస్పద మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఆకివీడుకు చెందిన నమ్మి రాంబాబు (22) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రాంబాబు తన అమ్మమ్మ సింహాచలంతో కలిసి నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆకివీడులో (Akividu) ఉంటూనే తాళ్లకోడులో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టినట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. Read also: China: మయన్మార్ నిందితులకు చైనా … Continue reading AP: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి