Andhra Pradesh: రాష్ట్రాల అవసరాల మేరకు యూరియా సరఫరా

యూరియా కొరత, ఎరువుల సరఫరాపై ఫిర్యాదులు, వైసిపి ఎంపి రఘునాథ్ రెడ్డికి కేంద్రమంత్రి స్పష్టం రాజంపేట : రాష్ట్రాల లో ఖరీఫ్, రబీ సీజన్లలో అవసరాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించే నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తుందని కేంద్రమంత్రి స్మాత్ అనుప్రియ పటేల్ స్పష్టం చేశారు. గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడం జరిగిందని తెలియచేశారు. ఆంధ్ర ప్రదేశ్లో (Andhra pradesh) తీవ్రమైన యూరియా కొరత, ఎరువుల … Continue reading Andhra Pradesh: రాష్ట్రాల అవసరాల మేరకు యూరియా సరఫరా