Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీను వేగవంతం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, ప్రభుత్వం పింఛన్లను ఒక రోజు ముందే లబ్ధిదారుల ఇంటిల్లోనే అందజేయాలని నిర్ణయించింది. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం నుంచే నేరుగా ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. Read Also: CM Chandrababu: గుంటూరు జీజీహెచ్లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం ముఖ్యమంత్రి నేరుగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం బెగ్గిలపల్లె … Continue reading Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగవంతం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed