Latest News: Andhra Pradesh: విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత
పోటాపోటీగా టిడిపి, బిజెపి శ్రేణుల ఆందోళన విజయవాడ : కృష్ణా జిల్లా(Andhra Pradesh) కేంద్రం మచిలీపట్నంలో టిడిపి, బిజెపి వర్గాల మధ్య తమ నాయకులు విగ్రహాల విషయంలో వివాదం తలెత్తింది. ఎన్టీఆర్, వాజ్ పేయీ పేర్ల వివాదం తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఇందులో టిడిపి,(TDP) బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. అయితే పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని బిజెపీ నిర్ణయించింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. Read … Continue reading Latest News: Andhra Pradesh: విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed