Andhra Pradesh: రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది..ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన కీలక అంశాలపై చంద్రబాబు పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also: AP: ఇన్‌స్టాలో బాలుడి పరిచయం..ఇల్లు విడిచి వెళ్లిన బాలిక.. తర్వాత … Continue reading Andhra Pradesh: రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ