Andhra Pradesh: అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
16,666 ఎకరాల భూసమీకరణ Andhra Pradesh: అమరావతి రాజధాని పరిధిలో రెండో దశ భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. పెదపరిమి, వడ్లమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లె గ్రామాల్లో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను సమీకరించనున్నారు. అదనంగా సుమారు 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read also: … Continue reading Andhra Pradesh: అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed