Andhra Pradesh: RTC కార్మికులకు శుభవార్త.. ఈహెచ్‌ఎస్ కింద అదనంగా రూ.2 లక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈహెచ్‌ఎస్ పథకం కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్సకు రెండు లక్షల రూపాయలు అందించగా, ఇకపై అదనంగా మరో రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు పెద్ద ఊరట లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక … Continue reading Andhra Pradesh: RTC కార్మికులకు శుభవార్త.. ఈహెచ్‌ఎస్ కింద అదనంగా రూ.2 లక్షలు