Andhra Pradesh: YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. Read Also: Global Investment:దావోస్ … Continue reading Andhra Pradesh: YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed