Andhra Pradesh: బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం) రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యం ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ (City Neuro Centre) లో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స … Continue reading Andhra Pradesh: బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed