Andhra Pradesh: టెన్త్ పరీక్షల్లో ప్రైవేటు టీచర్లకు ఇన్విజిలేటర్ బాధ్యతలు?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. Read Also: Andhra Pradesh: శాసనసభలో నేటి … Continue reading Andhra Pradesh: టెన్త్ పరీక్షల్లో ప్రైవేటు టీచర్లకు ఇన్విజిలేటర్ బాధ్యతలు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed