Andhra Pradesh: ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఎపి: సిఎం చంద్రబాబు

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ విజయవాడ : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (chandrababu) అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ… 2030-31 నాటికి 40 లక్షల మంది … Continue reading Andhra Pradesh: ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఎపి: సిఎం చంద్రబాబు