Anantapur: చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మడకశిర, కళ్యాణదుర్గం, శింగనమల ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి ఇటీవల శింగనమల మండలంలో ఇద్దరిపై దాడి జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ.. అది చిరుత దాడి(Leopard Attacks) కాదని, అడవి పిల్లి వల్ల జరిగినట్లు స్పష్టం చేశారు. … Continue reading Anantapur: చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed