Anakapalli News: టీచర్లకు చుక్కలు చూపించిన ఇద్దరు బాలికలు
Anakapalli News: విద్యార్థులు బడికి వెళ్లి బుద్ధిగా పాఠాలు చదువుకోవాలి.. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆశపడుతుంటారు. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ పిల్లలను చదివిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కొంతమంది విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. … Continue reading Anakapalli News: టీచర్లకు చుక్కలు చూపించిన ఇద్దరు బాలికలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed