సాయి తేజ్ ఫై వైసీపీ ఫైర్ ..

మెగా హీరో సాయి తేజ్ ఫై వైసీపీ శ్రేణులు ఓ రేంజ్లో ఆడేసుకుంటుంటారు. ఏపీలో భద్రమైన చేతుల్లో కూటమి ప్రభుత్వాన్ని.. పొగుడుతూ సాయి ధరంతేజ్ చేసినా పోస్ట్ ను.. ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని సాయి ధరంతేజ్ పై వైసీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

దీనిపై.. వెంటనే స్పందించిన సాయి… ఎగ్ పఫ్స్ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే వెంటనే కౌంటర్ ఇచ్చిన వైసిపి కార్యకర్తలు… ఎగ్ పప్స్ పై… ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసిపి నేతలు చేసిన కౌంటర్ కు తేజ్ ఆన్సర్ ఇవ్వలేదు.