గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి

హీరోయిన్గా ఎవరుంటారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఛాన్స్‌ను కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది.

సప్త సాగరాలు దాటి సినిమాతో యూత్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న రుక్మిణి

ఆ తర్వాత మదరాసి మూవీలో కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది

ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఇంటర్వ్యూల్లో రుక్మిణి “రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం” అని చెప్పిన సంగతి తెలిసిందే