Turky : భారత్ సహాయం మరచిన టర్కీ.. పాక్ చేతికి డ్రోన్లు..!

Turky : భారత్ సహాయం మరచిన టర్కీ.. పాక్ చేతికి డ్రోన్లు..!

రెండేళ్ల క్రితం టర్కీలో భూకంపం సంభవించినప్పుడు.. ఆపరేషన్ దోస్త్ (operation dost)అంటూ భారత్ ఆపన్న హస్తం అందించింది. 12 గంటల్లోనే రెస్క్యూ ప్రారంభించింది. మన ఎయిర్‌ఫోర్స్‌ను, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను, డాక్టర్లను, ఔషధాలను పంపించి టర్కీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది. పాకిస్థాన్‌కు టర్కీ మిత్రదేశం అని తెలిసినా.. భారత్ సాయం అందించడానికి వెనుకడుగు వేయలేదు.
వసుధైక కుటుంబం అనేది భారత్ ఆలోచనా విధానం. మనుషులంతా ఒక్కటే.. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనేది భారత్ అనాదిగా నమ్ముతూ వస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా.. ఏ దేశం ఆపదలో ఉన్నా.. వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు వెంటనే రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి.

Advertisements
Turky : భారత్ సహాయం మరచిన టర్కీ.. పాక్ చేతికి డ్రోన్లు..!

Turky : భారత్ సహాయం మరచిన టర్కీ.. పాక్ చేతికి డ్రోన్లు..!

భారత్ మానవత్వంతో స్పందించింది
2023లో సిరియా, టర్కీ దేశాలు భూకంపంతో వణికిపోయినప్పుడు కూడా భారత్ మానవత్వంతో స్పందించింది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. పాకిస్థాన్‌తో ఇస్తాంబుల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. భారత్ సాయం చేయడానికి వెనుకడుగు వేయలేదు. శత్రు దేశానికి మిత్రుడంటే.. మనకు శత్రువు కదా అనే ఆలోచన రానీయకుండా.. ఆదుకోవడానికి రంగంలోకి దిగింది. ఆపరేష్ దోస్త్.. అంటూ స్నేహ హస్తం చాచింది.
2023 ఫిబ్రవరిలో.. టర్కీలో భూకంపం వచ్చిందని తెలియగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 గంటలలోపే సహాయక చర్యలు ప్రారంభించింది. C-17 విమానాల ద్వారా 250 మందికి పైగా సిబ్బంది, 135 టన్నుల పైగా సహాయక సామగ్రిని టర్కీకి పంపింది.

Read Also : Pakistan-India: డ్రోన్ దాడులకు తగిన బుద్ధి

Related Posts
Subhanshu Shukla : మే నెలలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
Subhanshu Shukla మే నెలలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

భారత అంతరిక్ష ప్రయాణంలో మరో గొప్ప ఆవిష్కృతం కానుంది భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు Read more

కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం..10 మంది మృతి
10 dead after fruit and veg

కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర ఘట్ట జాతీయ రహదారిపై ఒక కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ Read more

TS SSC Results 2025: పదో తరగతి ఫలితాలకు నిరీక్షణ.. ఆలస్యానికి కారణం ఇదే!
TS SSC Results 2025: పదో తరగతి ఫలితాలకు నిరీక్షణ.. ఆలస్యానికి కారణం ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల ఉత్కంఠకు ముగింపు సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ Read more

Gali Janardhan Reddy: ఓబుళాపురం కేసు విచారణలో కోర్టుకు చేరిన గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
Gali Janardhan Reddy: ఓబుళాపురం కేసు విచారణలో కోర్టుకు చేరిన గాలి జనార్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , రాష్ట్రాల్లో రాజకీయంగా, పారిశ్రామికంగా తీవ్ర ప్రాధాన్యత కలిగిన ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు దశకు చేరుకుంది. 2009లో ప్రారంభమైన ఈ కేసు దాదాపు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×