TTD shocked by Telangana leaders' letters!

తెలంగాణ లీడర్ల లేఖలపై షాక్‌ ఇచ్చిన టీటీడీ !

అమరావతి: వారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలపై టీటీడీ పాలక మండలి షాక్‌ ఇచ్చింది . సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని టీటీడీ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిదుల లేఖలు స్వీకరిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.

భక్తుల వద్ద నుంచి సలహాలు, పిర్యాదులు స్వీకరించిన టీటీడీ ఈవో శ్యామల రావు… తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్లైన్ లో 1 లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని తెలిపారు.

Related Posts
ప్రపంచ వాతావరణ మార్పును ఎదుర్కొనే యునైటెడ్ నేషన్స్ వేదిక
Flag of the United Nations.svg

యునైటెడ్ నేషన్స్ (యూ.ఎన్.) వాతావరణ చర్చలు అన్ని దేశాలకు వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు ఒక వేదికను అందిస్తాయి. ఈ చర్చలు ప్రతీ సంవత్సరం జరిగే గ్లోబల్ సమాగమంగా Read more

నేడు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet meeting today

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. Read more

వైఎస్‌ విజయమ్మ లేఖపై స్పందించిన వైస్‌ఆర్‌సీపీ
YSRCP responded to YS Vijayamma letter

అమరావతి: జగన్-షర్మిల ఆస్తి వివాదంపై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు (బుధవారం) వైఎస్‌ఆర్‌సీపీ బహిరంగంగా Read more

అమరావతి ఇన్వెస్టర్లలో భయం పట్టుకుంది – పొంగులేటి
ponguleti runamafi

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమవుతుందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయని జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇటీవల కురిసిన భారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *