trump panama canal

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది.తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినపుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వ నౌకలకు దీని నుంచి భారీ మొత్తంలో నగదు మిగులుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమ వలసదారులపై ఆ దేశం తీవ్రస్థాయి లో విరుచుకుపడుతోంది అభినందించారు.ఈ ఒప్పందం విషయాన్నీ అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది.

THUMBS.00 00 01 00.Still008

అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుంచి ఎటువంటి చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొంది .వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకొంది.ఈ విషయాన్నీ ఆదివారమే విదేశాంగ శాఖ మంత్రి రూబియో సూచాయగా వెల్లడించారు.నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాటినుంచి ట్రంప్ పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇందుకోసం సైనిక శక్తిని కూడా వాడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది.

Related Posts
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్

జాన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సోమవారం మాట్లాడారు. తాను ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అయితే బెయిల్ ఉత్తర్వులపై సంతకం చేయాలని వచ్చినప్పుడు నిరాకరించానని Read more

కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?
Another National Highway in

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ప్రయోజనకరంగా నిలిచే మరో నేషనల్ హైవే ఏర్పాటు అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చే Read more

Elon Musk: సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్న వేళ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
Elon Musk: సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్న వేళ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరుగు ప్రయాణం స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ ద్వారా భూమికి రీ ఎంట్రీ భారత సంతతికి Read more

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే
Ashwini Vaishnaw

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు Read more