Tourism Officer: ఆఫీస్‌ను ఓయో గదిగా మార్చుకున్న ఉద్యోగి..ఎక్కడంటే?

Tourism Officer: ఆఫీస్‌ను ఓయో గదిగా మార్చుకున్న ఉద్యోగి..ఎక్కడంటే?

విజయవాడ నగరంలోని టూరిజం డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, పనివేళలు పూర్తయ్యాక ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సదరు ఉద్యోగి తిరిగి ఆఫీసుకు వచ్చాడు. తన వద్ద ఉన్న తాళం చెవులతో ఆఫీసులోకి ప్రవేశించాడు. పెండింగ్ పని పూర్తిచేయడానికి వచ్చాడేమో అనుకుంటే పొరపాటే ఎందుకంటే , ఓ మహిళను తన వెంట తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. ఇద్దరూ లోపలికి వెళ్లి కొద్ది సమయం తర్వాత తిరిగి బయటకు వచ్చారు. ఆపై ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయాడు.

Advertisements

సీసీటీవీలో

టూరిజం డివిజనల్ ఆఫీసులో కీలక ఉద్యోగి కావడంతో తనను అడిగే వారు లేరనే ధైర్యమో లేక మరేమిటో కానీ మహిళతో దర్జాగా తన ఇంట్లోకి వెళ్లినట్లు ఆఫీసు తాళం తెరిచి లోపలికి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సదరు డిపార్టుమెంట్‌లో కలకలం రేపింది. కార్యాలయం ప్రవేశ ద్వారంలో, లోపలా అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో సదరు ఉద్యోగి నిర్వాకం రికార్డైంది. దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక అందగానే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరించారు. అయితే సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపింది. సదరు ఉద్యోగి ఒక్కరేనా ఇంకా ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, “సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణకు ఆదేశించాం. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దుర్వినియోగం జరగనీయము” అని తెలిపారు. అంతేకాక, కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Read also: Boma Akhila Priya: నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: భూమా అఖిలప్రియ

Related Posts
Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ
Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్‌లో తన అధికారిక పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పశ్చిమ Read more

హరీశ్ రావువి పచ్చి అబద్ధాలు- మంత్రి ఉత్తమ్
uttam harish

తెలంగాణ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం మరియు ఏపీ ప్రాజెక్టుల అనుమతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో Read more

22వ వసంతంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు వీణా-వాణి
vaniveena

అవిభక్త కవలలు వీణా-వాణి 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని శిశువిహార్ లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా 2006లో వీరిద్దరినీ వేరు Read more

Congress : గాంధీభవన్‌లో కులగణనపై సంబరాలు
Congress : గాంధీభవన్‌లో కులగణనపై సంబరాలు

Congress : కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని తీసుకున్న కీలక నిర్ణయం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్ గాంధీభవన్‌ ఈ సంధర్భంగా జశ్న్ వేదికగా మారింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×