nirmala

పెరిగేవి..తగ్గే ధ‌ర‌లు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు… అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి. దాంతో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధ‌ర‌లు తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisements

ధరలు తగ్గేవి:
క్యాన్సర్, అరుదైన వ్యాధుల‌ మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు
చేపల పేస్ట్
తోలు వస్తువులు 
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
వైద్య పరికరాలు
ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు

ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు

Related Posts
టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు: కవిత
కార్వాన్ లో పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత

అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more

భాషా వివాదంపై అమిత్ షా – స్టాలిన్‌కు సూచనలు
భాషా వివాదంపై అమిత్ షా - స్టాలిన్‌కు సూచనలు

హోంమంత్రి అమిత్ షా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను రాష్ట్రంలో ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళంలో అందించాలని కోరారు. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇచ్చే Read more

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం
sharmila ramurthi

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలియజేసారు. రామ్మూర్తి నాయుడు హఠాన్మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. Read more

స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ) మరియు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి సబ్సిడీ రుణ పథకాలకు కొత్త Read more

×