telangana high court

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం అంటూ తేల్చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష నిర్వహించబడతుండటంతో, ఒకే రోజు గ్రూప్-2 మరియు రైల్వే పరీక్షలు ఉన్నందున పిటిషనర్లు వేరే తేదీకి మార్చాలని కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు విచారణ అనంతరం పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెపుతూ… పిటిషనర్ల అభ్యర్థనను కొట్టివేసింది.

Advertisements

టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలుపుతూ.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని , ఇప్పటికే విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను కొట్టివేసి, గ్రూప్-2 పరీక్షలు యధాతదంగా తేదీకి జరగాలని తీర్పు ఇచ్చింది.

Related Posts
Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్
Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి Read more

జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ ఆమోదం
Vote In India

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జమిలి ఎన్నికలపైనే. ఎట్టి పరిస్థిలోను జమిలి ఎన్నికలను జరిపితీరుతాం అని బీజేపీ పేరొనట్లుగానే జమిలి ఎన్నికల(వన్ నేషన్ - Read more

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్
ktr comments on congress government

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో Read more

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్..
Minister Uttam Kumar warning to party MLAs and MLCs

హైదరాబాద్‌ : బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసం రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు Read more

×