నేడు వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఏపి మాజీ సీఎం జగన్‌ నేడు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి

Read more

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: మాజీ సీఎం జగన్‌

అమరావతి: ఏపీ మాజీ సీఎం జగన్‌ పల్నాడు హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు.

Read more

వినుకొండ హత్య ఘటన..రాష్ట్రపతికి వైసీపీ ఫిర్యాదు

అమరావతి: ‘మేడం ప్రెసిడెంట్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ట్వీట్ చేసింది. ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపించింది.

Read more