నెల రోజుల పాటు తిరుమల పుష్కరిణి మూసివేత

తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఎల్లుండి నుంచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు కారణంగా మూసివేస్తున్నట్లు

Read more