సిద్దేశ్వర్‌నాథ్‌ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురి మృతి

పాట్నా: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందారు. మరో 50 మంది

Read more