ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు : సీఎం చంద్రబాబు హెచ్చరిక

అమరావతి: కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక జారీ చేశారు. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు

Read more